2030 నాటికి పునరావృత ఇంధన సామర్ధ్యాన్ని 9గిగావాట్లకుపైగా పెంచాలని లక్ష్యం పెట్టుకున్న బొగ్గు రంగం
సిఒపి -26 సందర్భంగా ప్రధానమంత్రి పంచామృత్ ప్రకటనకు అనుగుణంగా, 2070 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యం దిశగా పురోగమించేందుకు, బొగ్గు మంత్రిత్వ శాఖ కర్బన పాదముద్రలను తగ్గించే దిశగా పునరుత్పాదక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంది.